March 7, 2026
Explore
నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

March 7, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

మధ్యాహ్నం 2 గంటలకు తాజ్ ప్యాలెస్‌లో జరిగే ‘రైసినా డైలాగ్’ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు.

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ – అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు.

సదస్సుకు హాజరుకానున్న ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా 110 దేశాల ప్రతినిధులు.

‘జియో పాలిటిక్స్ – జియో ఎకనామిక్స’ అంశం ఆధారంగా సదస్సులో చర్చలు.

‘సాంకేతికత – సుపరిపాలన – భవిష్యత్తు’ అంశాలపై కీలక ఉపన్యాసం చేయనున్న సీఎం చంద్రబాబు.