June 10, 2026
Explore
హత్య కేసులో 13 మందికి యావజ్జీవ జైలుశిక్ష..!

హత్య కేసులో 13 మందికి యావజ్జీవ జైలుశిక్ష..!

June 10, 2026 | Andhra Pradesh

మార్కాపురం జిల్లా ముచ్చట్లు:

2017లో కంచర్ల శ్రీనివాసులు హత్య కేసులో నిందితులకు యావజ్జీవ జైలుశిక్ష.

నేరం రుజువు కావడంతో, 13 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధించిన జిల్లా కోర్టు న్యాయమూర్తి.

2017లో పొదిలి మండలం, రాజుపాలెం సమీపంలో పాత కక్షల నేపథ్యంలో హత్య.

Tags: Life imprisonment for 13 people in a murder case!