June 9, 2026
Explore
మున్సిపల్‌ డీఈఈ మహేష్‌ కు పదోన్నతి సన్మానం

మున్సిపల్‌ డీఈఈ మహేష్‌ కు పదోన్నతి సన్మానం

June 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి డీఈఈగా పని చేస్తున్న మహేష్‌కు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పదోన్నతి లభించింది. ఆయనకు పదోన్నతి రావడంపై మున్సిపల్‌ కమిషనర్‌ మదుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులు కలసి ఆయనకు సన్మానం చేసి,ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు ఆయన పదోన్నతి పొంది బదిలీపై కడప మున్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా రిలీవ్‌ అయి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ రెడ్డిశ్రీతో పాటు అన్నిశాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags: Felicitation for Municipal DEE Mahesh on his promotion