June 7, 2026
Explore
మైదుకూరు పట్టణం మహబూబ్ నగర్ లో దొంగతనం. .

మైదుకూరు పట్టణం మహబూబ్ నగర్ లో దొంగతనం. .

June 7, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

భూమిరెడ్డి కొండయ్య నివాసం లో దొంగలు పడి 9 తులాలు బంగారం, 40తులాల వెండి దొంగిలించినట్లు తెలిపిన బాధితుడు. .

పోలీస్ స్టేషన్ లో పిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Tags: Theft in Maidukur town, Mahabubnagar.