కడప ముచ్చట్లు:
మైదుకూరు మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ లో యువకుడు దారుణ హత్య. .
తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు నాగేంద్ర అనే యువకున్ని దారుణం గా మొహంపై పొడిచి హత్య చేసిన దుండగులు . .
మృతుడికి భార్య కుమార్తె ఉన్నారు. .భార్య మనస్పర్థలు తో అమ్మగారి ఇంటి వద్ద ఉంటుందనీ తెలిపిన స్థానికులు . .
ఆటో డ్రైవర్, కూలి పని చేసుకుంటూ గుడి ఆవరణలో పడుకునే వాడని తెలిపిన స్థానికులు. .
సంఘటన స్థలానికి చేరుకున్న మైదుకూరు అర్బన్ సీఐ రమణారెడ్డి, ఎస్ ఐ చిరంజీవి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Tags: Young man brutally murdered in Indiramma Colony.