తిరువూరు ముచ్చట్లు:
యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం లో ప్రత్యేక యోగా కార్యక్రమంలో పాల్గొన్న- ఆర్డీవో ఏ.కుమార్
రాష్ట్రంలో కోటి మందిని భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్న ఆర్డీవో
కొంత సమయం ప్రతిరోజు ప్రజలు యోగాసనాలు, ధ్యానానికి కేటాయిస్తే ఆనందం ఆరోగ్యం దక్కుతాయని పేర్కొన్న ఆర్డీవో..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ, సచివాలయ సిబ్బంది..
Tags:Special yoga event at NTR Stadium