June 7, 2026
Explore
చేప మందు ప్రసాదం

చేప మందు ప్రసాదం

June 7, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు బత్తిని సోదరుల కుటుంబం అందించే ప్రసిద్ధ ‘చేప మందు ప్రసాదం’ పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈనెల 8వ తేదీ రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజు రాత్రి వరకు ఈ పంపిణీ నిరంతరాయంగా కొనసాగనుంది.

179 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చేప మందు ప్రసాదం కోసం దూధ్ బౌలి లోని స్వగృహంలో జూన్ 7వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించి, 8న ఉదయం ప్రసాదాన్ని తయారు చేయనున్నారు.

Tags:Fish medicine prasadam