పల్నాడు ముచ్చట్లు:
నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మధ్య సవాళ్ల నేపథ్యంలో, నియోజకవర్గంలో భారీగా మోహరించిన పోలీసులు.
కోటప్పకొండ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇరువురు నేతలు ప్రకటించడంతో నెలకొన్న ఉద్రిక్తత.
ఈ క్రమంలో, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు.
బహిరంగ చర్చకు ఎలాంటి అనుమతులు లేవని.. శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసిన పోలీసులు.
Tags: Tension continues in Narasaraopet..!