అమరావతిముచ్చట్లు:
ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. పిడుగుల సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు..
Tags: Heavy rains in Andhra Pradesh today.