అమరావతిముచ్చట్లు:
PM మోదీ క్యాబినెట్లో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. బిహార్ మాజీ CM, RS సభ్యుడు నితీశ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రస్తుతం CMలుగా ఉన్న మరో ఇద్దరిని రాజీనామా చేయించి కేంద్రంలోకి తీసుకువస్తారని టాక్. ప్రస్తుతం 2, 3 శాఖలు చూస్తున్న వారి నుంచి కొన్నిటిని తప్పించి కొత్త వారికి కేటాయిస్తారని సమాచారం. రైల్వే, ఐటీ, పౌర విమానయాన శాఖల్లో మార్పులుండే అవకాశం ఉంది..
Tags: Nitish, along with two other Chief Ministers, to get a berth in the Union Cabinet!