అమరావతిముచ్చట్లు:
ఏపీ వ్యాప్తంగా 62,34,445 మందికి ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం.
కొత్తగా 5,606 మందికి స్పౌజ్ పింఛన్ల కోసం రూ.2.24 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.
Tags: Rs 2,728 Crores Released for the Distribution of ‘NTR Bharosa’ Pensions for the Month of June!