ఢిల్లీ ముచ్చట్లు:
ఇప్పటికే ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్.
నేడు ఖర్గే, రాహుల్తో ఇద్దరు నేతల సమావేశం.
కర్నాటకలో ప్రభుత్వం మూడేళ్లు పూర్తయినందున..
సీఎం, పీసీసీ మార్పుపై అధిష్ఠానంతో చర్చలు.
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం
రాజ్యసభ అభ్యర్థులు, ఎమ్మెల్సీలపైనా సమాలోచనలు
Tags: CM Chair Tussle Resurfaces in Karnataka!