May 22, 2026
Explore
పూరిగుడిసె దగ్ధం

పూరిగుడిసె దగ్ధం

May 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో పూరిగుడిసె దగ్ధమైన సంఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉన్న ఎం.కేశవ కు చెందిన పూరిగుడిసెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పూరిగుడిసె దగ్ధమైంది. ఈ సంఘటనలో సామాగ్రీ, నగదు తదితర వస్తువులు కాలిబూడి•దకావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితునికి ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags; Thatched Hut Gutted by Fire