మార్కాపురం ముచ్చట్లు:
బేస్తవారిపేట మండలం, గలిజేరగుల్ల గ్రామంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా కూలిన శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ ధ్వజస్తంభం.
ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన ఈ ఘటన గ్రామస్తులను ఆందోళనకు గురిచేసింది.
ఇటీవలే ప్రతిష్టించిన ధ్వజస్తంభం కూలిన సమయంలో, అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
Tags: The Fallen Flagstaff..!