May 22, 2026
Explore
గుడివాడ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కిరీటం మాయం వ్యవహారంలో చర్యలు..!

గుడివాడ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కిరీటం మాయం వ్యవహారంలో చర్యలు..!

May 22, 2026 | Andhra Pradesh

కృష్ణా ముచ్చట్లు:

ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్‌రావుపై BNS 314, 316(2), 318(4) సెక్షన్ల కింద కేసు.

దాత సుబ్బారావు ఫిర్యాదుతో గుడివాడ టూ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు.

కిరీటం తాకట్టు పెట్టుకున్న వ్యాపారి రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తింపు.

Tags: Action Taken in the Case of the Missing Crown at the Gudivada Venkateswara Swamy Temple!