పల్నాడు ముచ్చట్లు:
దాచేపల్లి పొదుపు సంఘం నిధులను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్న దాచేపల్లిలోని ‘యాసిన్’ పొదుపు గ్రూపు లీడర్ నూర్జహాన్ను పోలీసులు అరెస్టు చేశారు.
సంఘానికి చెందిన రూ. 7 లక్షల నిధులను ఆమె గోల్మాల్ చేసినట్లు సభ్యులు ఫిర్యాదు చేయడంతో సీఐ రాజేశ్ కేసు నమోదు చేశారు.
గురువారం నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
అనంతరం ఆమెను గురజాల జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Tags: DWCRA Funds Embezzlement Case: Group Leader Arrested — CI Rajesh