April 7, 2026
Explore
పాత కక్షలతో న్యాయవాది దారుణ హత్య

పాత కక్షలతో న్యాయవాది దారుణ హత్య

April 7, 2026 | Andhra Pradesh

కేవీపల్లె ముచ్చట్లు:


న్యాయవాది దారుణ హత్యకు గురైన సంఘటన కేవీ పల్లె మండలం తీతగుంట పల్లె పంచాయతీ వడ్డిపల్లెలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన న్యాయవాది ఎల్లయ్యను సోమవారం రాత్రి అదే గ్రామానికి చెందిన వ్యక్తులు రాళ్లు కర్రలతో కొట్టి హత్య చేశారు.

Tags: Lawyer Brutally Murdered Over Old Enmities