July 27, 2026
Explore
బస్సు ఆటో ఢీకొని. ఒకరు మృతి

బస్సు ఆటో ఢీకొని. ఒకరు మృతి

July 27, 2026 | Andhra Pradesh

ఇద్దరికీ తీవ్ర గాయాలు


పీలేరు ముచ్చట్లు:

చిత్తూర్ రోడ్డు లో. సోమవారం ఉదయం. బస్సు ఆటో ఢీకొన్న ప్రమాదంలో. వై సింహాద్రి (18) మృతి చెందగా. శరత్ నాయక్ (18). సాయి (27). తీవ్రంగా గాయపడ్డారు.

Tags: Bus and auto-rickshaw collide; one dead.