అమరావతిముచ్చట్లు:
‘భారత్-అమెరికా ట్రేడ్ డీల్’కు వ్యతిరేకంగా రైతుల నిరసన.
పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్ ‘రైతు సంఘాల మహా పంచాయత్’.
శంభూ సరిహద్దుల్లో ఢిల్లీ-జలంధర్ హైవే మూసివేత.
శంభూ సరిహద్దు వద్ద బారికేడ్లు ఏర్పాటుచేసి రైతులను అడ్డుకున్న హర్యానా పోలీసులు.
Tags; Farmers gear up for the Delhi march!