June 30, 2026
Explore
విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్.

విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్.

June 30, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్.

మంత్రి లోకేష్‌ను కలిసిన రాధాగాయత్రి కుటుంబసభ్యులు.

తమకు న్యాయం చేయాలని మంత్రి లోకేష్‌ను కోరిన రాధాగాయత్రి కుటుంబసభ్యులు.

అండగా ఉంటామని రాధాగాయత్రి కుటుంబసభ్యులకు మంత్రి లోకేష్ భరోసా.

Tags: Minister Nara Lokesh holds a public grievance meeting at the Visakhapatnam TDP office.