అమరావతిముచ్చట్లు:
పదో తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం నుండి CBSE మినహాయింపును ఇచ్చింది. ప్రస్తుతం ఉన్నవారు ద్విభాషా విధానంలోనే పరీక్షలు రాస్తారు. అయితే, కొత్త విద్యా విధానం ప్రకారం 2026-27 నుండి 9, 10 తరగతులకు త్రిభాషా విధానం తప్పనిసరి కానుంది. అందువల్లే ప్రస్తుత పదో తరగతి విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజీ బోర్డు పరీక్షలను బోర్డు తొలగించింది.
Tags: CBSE’s key announcement regarding the three-language policy.