రాయచోటి ముచ్చట్లు:
పుంగనూరులోని మూడు కోర్టుల్లో న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు. రాయచోటిలో న్యాయవాది రాజేశ్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పుంగనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
Tags: Boycott of duties in protest against the attack on a Rayachoti lawyer.