అమరావతిముచ్చట్లు:
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతన్నలు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానం అయ్యే కార్యక్రమం ఏరువాక.
పాడి పంటలతో రైతన్నల ఇళ్లలో వెలుగులు నిండాలని ప్రార్థిస్తున్నాను.
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ నిధులు జమచేసి అండగా నిలిచాం.
: సీఎం చంద్రబాబు
Tags: Chief Minister Chandrababu Naidu extends Eruvaka Purnima greetings to the farming community!