శ్రీసిటీ ముచ్చట్లు:
ఏపీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా 2025 బ్యాచ్ కు చెందిన 8 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు శనివారం శ్రీసిటీలో పర్యటించారు. శ్రీసిటీ పరిసరాలు, పారిశ్రామిక ప్రగతిని వీక్షించిన వీరు, స్థానిక మొండెలెజ్ పరిశ్రమను సందర్శించి ఉత్పత్తులు, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించారు.
Tags: Trainee IAS officers visited Sri City.