ఢిల్లీ ముచ్చట్లు:
మాలవీయనగర్ అగ్నిప్రమాద ఘటనలో హోటల్ యజమాని లవకేష్ బజాజ్ అరెస్ట్..!
నిన్నటి అగ్నిప్రమాద ఘటనలో 21 మంది మృతి.
నిందితుడిపై హత్యతో సమానమైన నేరం కింద కేసు నమోదు.
6 గదులకే అనుమతి ఉండగా, 25 గదులను నడుపుతున్న యజమాని.
Tags: 21 people killed in fire accident.