May 19, 2026
Explore
ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కీలక నిర్ణయం..!

ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కీలక నిర్ణయం..!

May 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని వినియోగించొద్దని నిర్ణయం.

బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని పోలీస్ శాఖకు అప్పగించిన పల్లా శ్రీనివాస్.

2+2 గన్‌మెన్ల స్థానంలో 1+1 గన్‌మెన్లు చాలని తెలిపిన పల్లా శ్రీనివాస్.

ప్రస్తుతం, 1+1కే పరిమితమైన పల్లా శ్రీనివాస్ సెక్యూరిటీ.

Tags:AP TDP President Palla Srinivas Takes a Key Decision!