అమరావతిముచ్చట్లు:
*మొబైల్ రీఛార్జ్ తరహాలో కరెంట్ సరఫరాలోనూ ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానానికి విద్యుత్ శాఖ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. తొలుత APSPDCL పరిధిలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు జూన్ 1 నుంచి ఈ విధానం అమలు చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత వాణిజ్య, గృహ వినియోగదారులకు విస్తరిస్తారని వార్తలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగం, బిల్లింగ్లో పారదర్శకత కోసమే ఈ విధానాన్ని తెస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Tags: ‘Prepaid’ Billing for Electricity Supply from June