అమరావతి ముచ్చట్లు:
మధ్యాహ్నం సచివాలయం బ్లాక్-2లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొననున్న మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్.
రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనుల వేగవంతం & మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మంత్రుల బృందం భేటీ.
Tags: Cabinet Sub-committee to meet this afternoon regarding the Greenfield Port.