తిరుమల ముచ్చట్లు:
7 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు..
టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,294 మంది భక్తులు..
శ్రీ వారికి తలనీలాలు సమర్పించిన 26,796 మంది భక్తులు..
శ్రీ వారి హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు.
Tags: Devotees who had Darshan of Lord Srivaru.