August 19, 2026
Explore
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

August 19, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:


తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. మంగళవారం ఒక్కరోజే 80,905 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 33,539 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.12 కోట్లుగా నమోదైంది.

Tags: 20 hours for Srivari Sarva Darshan.