August 19, 2026
Explore
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో నటి ‘నిధి అగర్వాల్‌’కు ఈడీ సమన్లు..!

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో నటి ‘నిధి అగర్వాల్‌’కు ఈడీ సమన్లు..!

August 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నేడు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్న నిధి అగర్వాల్.

ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రచారం చేసినట్లు నిధి అగర్వాల్‌పై ఆరోపణలు.

మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు.

వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ.

Tags: ED summons actress Nidhhi Agerwal in online betting case!