అమరావతిముచ్చట్లు:
మంత్రి లోకేశ్ ప్రకటించిన ప్రకారం, ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు జులై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
📌 ముఖ్యాంశాలు :
✅ జులై 16, 17, 18 తేదీల్లో డబ్బుల జమ
✅ అదే తేదీల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM)
Tags: Salutations to Mothers: Good News for Beneficiaries